ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మైలవరంలో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు నిందితుడు రహ్మతుల్లా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 23న ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. రహ్మతుల్లా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను జైలులో పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “నన్ను జైలులో పెట్టారని ఇప్పుడు జగన్ను కూడా జైలులో పెడతామంటే...