ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏఎస్ పేట రోడ్డు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్ కోసం ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలను ఒక కారు ఢీకొనడంతో...
ఆంధ్రప్రదేశ్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలుకు కేంద్ర ప్రభుత్వం మరో రూ.1,136 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్, పరిపాలన ఖర్చుల కోసం సంబంధిత...