ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల్లో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి, టీచర్ ఉద్యోగాలను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ కల్పించడం మరియు ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత టెక్ సంస్థ Nvidiaతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ...