ఆదిలాబాద్ జిల్లా, యపల్గూడలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓ సామాన్యుడు...
హైదరాబాద్లోని మియాపూర్ ఆర్టీసీ-1 డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రతి శని, ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్ రావు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా భక్తులు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం...