వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించిన తీరును టీడీపీ తీవ్రంగా ఖండించింది. “ఉన్మాదుల్ని ఖండించాల్సింది పోయి, వారిని ప్రోత్సహిస్తున్న సీఎం జగన్ను ఏమనాలి?” అంటూ పార్టీ అధికారికంగా మండిపడింది. ఒక...
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటీవల జరిగిన పోస్టర్ వివాదంపై స్పందించారు. సత్తెనపల్లి పర్యటన సందర్భంగా “రప్పా రప్పా నరుకుతాం” అనే డైలాగుతో ఉన్న పోస్టర్ను ప్రదర్శించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది....