ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం త్వరలోనే ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖలో ₹1,5822.98 కోట్ల విలువైన భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతి నివేదిక విడుదల చేశారు....