తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల నుంచి వరుసగా భారీ విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ ట్రస్ట్లకు భక్తులు తమ శ్రద్ధాభక్తులతో విరాళాలు సమర్పిస్తున్నారు. కొందరు భక్తులు నగదు రూపంలో, మరికొందరు బంగారం, విలువైన...
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రమంత్రి సురేష్ గోపి ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక...