తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోవడంతో శిలాతోరణం వరకు భక్తుల...
పల్నాడులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా వివాదాస్పద ప్లకార్డును ప్రదర్శించిన యువకుడు రవితేజకు సత్తెనపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతడిని సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో...