ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. రూ.94.44 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు కోసం పుష్కరఘాట్ వద్ద కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. “ఎన్నో ఏళ్లుగా ప్రజలు కలగన్న ఈ ప్రాజెక్టు చివరికి సాకారమవుతోంది. ఇది కేవలం...