పర్యావరణ పరిరక్షణకు కీలకమైన గ్రీన్ ఎనర్జీ రంగంలో మరింత ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో నేడు గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ జరగనుండగా, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ...