ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా, పరిపాలన పరంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సతీమణి భారతి డైరెక్టర్గా...
ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఉన్న కౌంటర్లు, ఏజెంట్లు, అధికారిక వెబ్సైట్తో...