ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో భార్యలు తమ భర్తలను హత్య చేసిన ఘోరమైన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణలోని సైదాబాద్లో ఒక మహిళ తన భర్తకు తాటి కల్లులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి హత్య చేసిన ఘటన...
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాంలో దాదాపు రూ.3,500 కోట్ల వరకు ముడుపులు చేతులు మారినట్లు SIT (Special Investigation Team) చార్జ్షీట్లో వెల్లడైంది. ప్రతి నెలా రూ.50-60 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసి,...