ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0పై...
తోతాపురి మామిడికి మద్దతు ధర ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. క్వింటాల్కు రూ.1,490 మద్దతు ధరగా నిర్ణయించింది. ఈ మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో భరించనున్నాయి. మద్దతు...