ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన అంశంపై తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందన వెలువరించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనపై పోలీసులు నమోదు చేసిన కేసులో...
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో తేమ స్థాయులు పెరుగుతున్నాయి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో శరీరాన్ని రోగనిరోధకంగా ఉంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు. తాగునీరు...