ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న బార్ పాలసీ ఈనెల 31తో ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం మంత్రి కొల్లు రవీంద్ర...
మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కిన ‘మహావతార్ నరసింహా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తూ, పాజిటివ్ టాక్తో దూసుకెళుతోంది. దేవతల, దెయ్యాల కథనాలతో...