ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. వచ్చే ఆగస్టు 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్టు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. “రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి...
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కలవపాములలో మానసిక వేదన మరో உயிரిని బలి తీసుకుంది. అక్కడి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీవిద్య (24) ఆత్మహత్యకు పాల్పడింది. ఆరు నెలల క్రితం గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న...