గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగిన “చాయ్ పే చర్చ” కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ప్లాంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, కార్మికులతో కలసి స్టీల్ ప్లాంట్ను...
ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాన్ని భారీ వర్షాలు తాకాయి. కర్నూలు, అనంతపురం, సత్య సాయి జిల్లాల్లో రాత్రి నుంచి బారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వరుసగా గంటల పాటు వాన పడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళనకు...