ఏళ్లుగా విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 62 మంది వైద్యులపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఎంతోమంది వైద్యులు ప్రభుత్వ అనుమతి లేకుండా ఏళ్ల తరబడి హాజరు కాకపోవడాన్ని బట్టి వీరందరికీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు...
స్వయం ఉపాధికి మరింత త్వరణం చేకూర్చేలా వచ్చే సంవత్సరం నుంచి ఉన్నతి 2.0 పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. స్వయం ఉపాధి రాయితీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధిని లక్ష్యంగా...