తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు రేవంత్ సర్కార్ మరోసారి అండగా నిలిచింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు ప్రకటించిన రూ. 500 బోనస్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం...
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వే నివేదికలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో సాగు భూమి విస్తీర్ణం అసాధారణంగా పెరగడం దేశవ్యాప్తంగా...