Andhra Pradesh
BREAKING: రాష్ట్రంలో కరోనా కేసు
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే, కరోనా వ్యాప్తి నివారణ కోసం అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరారు. ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.