International
🧪 2025 నోబెల్ కెమిస్ట్రీ బహుమతి ముగ్గురికి

2025 నోబెల్ రసాయన శాస్త్ర బహుమతిని సుసుము కిటగావా (జపాన్), రిచర్డ్ రాబ్సన్ (ఆస్ట్రేలియా), ఒమర్ యాఘీ (అమెరికా) గెలుచుకున్నారు. వీరికి ఈ గౌరవం మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ (MOFs) అభివృద్ధికి అందింది.
MOFsను ఉపయోగించి నీటి సేకరణ, కార్బన్ డైఆక్సైడ్ శోషణ, రసాయనిక చర్యల్లో వినియోగం వంటి కీలక ప్రయోజనాలు సాధ్యమవుతున్నాయని నోబెల్ కమిటీ పేర్కొంది. ముగ్గురు విజేతలు కలిసి రూ.10 కోట్ల బహుమతిని పంచుకోనున్నారు.
Continue Reading