Connect with us

Andhra Pradesh

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం: APSDMA హెచ్చరిక

Weather Update: అక్టోబరు 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాయుగుండంగా  మారే అవకాశం, ఏపీపై ప్రభావం ఎంతవరకు అంటే.. | 📰 LatestLY తెలుగు

వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.

ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఎక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA విజ్ఞప్తి చేసింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *