Connect with us

Latest Updates

వాతావరణ శాఖ డైరెక్టర్‌ నాగరత్న

ఫిబ్రవరి 15 తర్వాత ఎండలు మండిపోతాయి : వాతావరణ శాఖ

కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు.
క్యుమిలోనింబస్‌ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్‌ నాగరత్న పేర్కొన్నారు.

 

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *