Connect with us

Uncategorized

కాళేశ్వరం కేసు CBIకి.. ఎందుకింత నిర్ణయం?

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధం..కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే!! |  CBI ready for investigate on Kaleshwaram project corruption..but shocking  twist is!! - Telugu Oneindia

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటగా ఈ కేసు CID లేదా సిట్‌ దర్యాప్తులోకి వెళ్తుందని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వం దానిని సీబీఐకి అప్పగించింది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం వెనుక ఒక ముఖ్య కారణం ఉంది. ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటే “కక్షపూరిత చర్యలు” అన్న విమర్శలు రాకూడదని ప్రభుత్వం భావించినట్లు చెబుతున్నారు. అందుకే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం సబబుగా భావించింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *