National
ఆపరేషన్ సిందూర్ ఓ చిన్న యుద్ధం అంతే: ఖర్గే
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, పహల్గామ్ దాడి గురించి అక్కడి పోలీసులకు సమాచారం అందించి ఉంటే 26 మంది ప్రాణాలు కాపాడబడి ఉండేవని పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి తమ భద్రతను మాత్రమే పట్టించుకున్నారని, ప్రజల భద్రతపై శ్రద్ధ చూపలేదని’ ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.