Latest Updates
నీటి సంరక్షణకు చిహ్నంగా ‘సిందూర్’ మొక్క నాటిన ప్రధాని మోదీ
ఇటీవల గుజరాత్ పర్యటనలో ఉండగా, 1971 ఇండో-పాక్ యుద్ధంలో సాహసం ప్రదర్శించిన మహిళలు ప్రధాని మోదీని కలిసి సిందూర్ మొక్కను బహూకరించారు. ఆ మొక్కను తన నివాసంలో నాటుతానని హామీ ఇచ్చిన ప్రధాని, పర్యావరణ దినోత్సవం రోజున ఆ మాటను నిలబెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణంపై అవగాహన పెంచడంతో పాటు, యుద్ధంలో వీరత్వం చాటిన మహిళల స్ఫూర్తిని కూడా గౌరవించారు. సిందూర్ మొక్క నాటడం ద్వారా నీటి సంరక్షణ, పచ్చదనం పెంపొందించడంపై ప్రధాని మోదీ తన నిబద్ధతను చాటారు.