భారత క్రికెట్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. వర్షం కారణంగా సుమారు 8 సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. మరో సెషన్ మిగిలి ఉండగానే టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న...
చెన్నై టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత క్రికెట్ జట్టు పూర్తిగా పట్టు బిగించింది. భారత్ చేసిన 376 పరుగులకు సమాధానంగా బంగ్లాదేశ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు...