Andhra Pradesh6 hours ago
సామాన్య భక్తులకు ఊరట, వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వీఐపీ బ్రేక్ దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, మే 15వ తేదీ నుంచి ఈ దర్శనాలను తిరిగి ప్రారంభించేందుకు టీటీడీ...