తెలంగాణలో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు. చిన్న పిల్లలకు రేషన్ కార్డు కోసం ఆధార్ అవసరం. అయితే, ఆధార్ కోసం బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి....
ఆంధ్రప్రదేశ్లో కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల పథకంకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. పల్నాడు జిల్లాలో 84,500 ఎకరాలకు సాగునీరు, 20,000 మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.3,227.15 కోట్లు ఖర్చవుతాయి....