ఆంధ్రప్రదేశ్లో కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల పథకంకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. పల్నాడు జిల్లాలో 84,500 ఎకరాలకు సాగునీరు, 20,000 మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.3,227.15 కోట్లు ఖర్చవుతాయి....
హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి వార్త చెప్పింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్రజలకు ఈ వార్త చాలా సంతోషం కలిగిస్తుంది. కొత్తగా అభివృద్ధి చేసిన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి కేరళ రాజధాని...