ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో జరిగిన అపచారం ఘాటుగా కలకలం రేపింది. ఆలయ ఉత్తర గోపురం వద్ద, సప్తగోదావరి నది తీరంలో ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని...
ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒకే మండలంలో పనిచేసిన తహసీల్దార్తో పాటు మొత్తం 21 మంది రెవెన్యూ అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ...