ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల...
గోదావరి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి భయం ప్రజలను కలవరపెడుతోంది. ప్రత్తిపాడు మండలంలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దారపల్లి అటవీ ప్రాంతం పరిసరాల్లో పులి కదలికలు నమోదైనట్లు సమాచారం. పులి ప్రత్తిపాడు, శంకవరం...