Mobile Data: మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా? ఈ పొరపాట్లు కావచ్చు.. సెట్టింగ్స్ మార్చుకోండి! రోజు ముగిసేలోపు మొబైల్ డేటా అయిపోతుందని మీరు ఆందోళన చెందుతుంటే, మీరు ఇక చింతించాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్...
Vizag steel plant: కేంద్రం కీలక నిర్ణయం.. విశాఖ స్టీల్ ప్లాంట్కు వేల కోట్లు! విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నిధులు కేటాయించనుంది. ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించిన నేపథ్యంలో.. మరో బ్లాస్ట్ ఫర్నేసు...
పదేళ్ల తర్వాత ఇండియాలో పాకిస్తానీ మూవీ… బ్లాక్ బస్టర్ రిలీజ్కి లైన్ క్లియర్ గత పది సంవత్సరాలుగా పాకిస్తానీ సినిమాలు ఇండియాలో విడుదల అవ్వడం లేదు. అంతే కాకుండా పాకిస్తానీ నటీ నటులు సైతం ఇండియన్...
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అత్యంత చిన్న వయసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆతిశీ రికార్డ్ సృష్టించారు. రాజ్భవన్లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్...
చెన్నై టెస్టులో బంగ్లాదేశ్కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెపాక్ స్టేడియంలో మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అయితే, వెలుతురు...
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి సీజన్లాగే అరుపులు, గొడవలు, బలప్రయోగాలు, లవ్ ట్రాక్స్, అలకలు, బుజ్జగింపులతో జోరుగా బిగ్ బాస్ 8 తెలుగు నడుస్తోంది. ఇక తెలుగు రియాలిటీ...
అమెజాన్ వ్యవస్థాపకుడు, మాజీ సిఇఒ జెఫ్ బెజోస్ (60) తను పాల్గొనే సమావేశం లేదా కంపెనీకి సంబంధించిన అన్న ముఖ్యమైన మీటింగ్ ల్లో ఒక ఖాళీ కుర్చీ కూడా ఉండాలని చెబుతారట. ఆ ఖాళీ కుర్చీ...
కొత్త పింఛన్లపై సీఎం కీలక ప్రకటన.. అప్పటి నుంచే మొదలు.. ఇక పేపర్లు రెడీ చేసుకోండి ఏపీవాసులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఏపీలో కొత్త పింఛన్లపై కీలక ప్రకటన చేశారు. ప్రకాశం...
బంగ్లాదేశ్ జట్టుతో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు రిషబ్ పంత్, శుభమన్ గిల్ సెంచరీలు బాదేశారు. మ్యాచ్లో మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 33తో బ్యాటింగ్...
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు...