సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ సమయంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై ఒత్తిడి...
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఒక విషాదం జరిగింది. ప్రేమించి వివాహం చేసుకున్న యువతి అనూష (20) పై జరిగిన హింస ఆఖరికి ఆమె ప్రాణాలను బలితీసుకుంది. భర్త పరమేష్, అత్తమామల వేధింపులు భరించలేక ఆమె...