ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రంలో రాత్రివేళ ఫుట్పాత్లపై నిద్రిస్తున్న నిరాశ్రయులు, అనాథల పరిస్థితిని గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపడం పై అసహనం వ్యక్తం చేసిన కోర్టు, నిరాశ్రయులకు ఆశ్రయం...
భారతీయుల బంగారంతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాలని అవసరం లేదు. చైనా తర్వాత, భారత్ ప్రపంచంలో బంగారం అత్యధికంగా వినియోగించే దేశంగా నిలుస్తోంది. సంప్రదాయం, భద్రత, హోదా. ఈ అంశాల్లో బంగారానికి భారతీయుల జీవితంలో ప్రముఖ...