Latest Updates
చేప ప్రసాదం మొదట తీసుకునేది ఆ కుటుంబమే!
ఈ కార్యక్రమంలో బత్తిని కుటుంబ సభ్యులు మొదటగా చేప ప్రసాదాన్ని స్వీకరించనున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రజలకు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రజల సౌకర్యం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.