International

కుటుంబసభ్యులను కోల్పోయాం… వారిని భర్తీ చేయలేం: RCB

మృతుల కుటుంబాలకు RCB 20 కోట్ల ప్రైజ్ మనీ..? | Demand that RCB give 20 crore  prize money to the families of the deceased - Telugu Oneindia

బెంగళూరు  తొక్కిసలాటలో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు RCB యాజమాన్యం తాజాగా పరిహారం ప్రకటించింది. ప్రతి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు అందించినట్లు క్లియర్‌గా ట్వీట్ చేశారు.

RCB ట్వీట్‌లో పేర్కొన్నారు:
“RCB కుటుంబంలోని 11 సభ్యులను కోల్పోయాం. వారు ఎల్లప్పుడూ మనలో భాగంగా ఉంటారు. ఎన్ని డబ్బులిచ్చినా వారిని భర్తీ చేయలేం. అయితే, సమస్యను ఎదుర్కొనే మొదటి అడుగుగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు అందించాం.”

ఈ పరిహారం ప్రకటించడం సంఘటనకు మూడు నెలలు తర్వాత RCB నుంచి వచ్చిన ప్రతిస్పందనగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version