సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక మార్పులు అమలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్టేషన్ అభివృద్ధి, ఆధునీకరణ పనులను దృష్టిలో...
సంక్రాంతి పండుగ సమీపిస్తుంది కాబట్టి, మాతృవాసాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువు, ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు పండుగను గ్రామాల్లో జరుపుకోవాలని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని...