Andhra Pradesh3 months ago
శ్రీశైలం యాత్రికులకు గుడ్ న్యూస్… స్పర్శ దర్శనాలకు కొత్త సమయాలు అమలు!
శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతో, దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం...