తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపి, కీలక విషయాలను బహిర్గతం చేసింది. ఈ కేసులో 36 మందిపై ఛార్జ్షీట్ దాఖలు...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటంపై కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సిట్ అధికారులు నెల్లూరులో విచారించారు. 2019లో టీటీడీలో కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా పనిచేసిన కాలంలో జరిగే...