ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నంద్యాల, గుంటూరు జిల్లాలలో జరిగిన రెండు ఘోర ప్రమాదాలలో మొత్తం ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం నుంచే...
చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆర్టీసీ ప్రయాణీకులకు ఇన్సూరెన్స్ ఎందుకు లేదనే ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి....