తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడానికి కొత్త దశలోకి వెళ్తోంది. ఇప్పటివరకు వరి, పత్తి, చెరకు వంటి పంటలకు మాత్రమే పంటల బీమా ఉండేది. ఇప్పుడు కూరగాయల సాగుకు కూడా ఈ విధానాన్ని విస్తరించాలని ప్రతిపాదించారు....
రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ నిధుల విడుదలపై నెలకొన్న సందిగ్ధత ముగిసింది. కేంద్ర ప్రభుత్వం 22వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసే తేదీని ప్రకటించింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ రైతులు డబుల్ లాభం పొందనున్నారు....