కొత్త అవకాశాల ద్వారాలు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వేగంగా చర్యలు చేపట్టింది. ఐటీ, ఐటీ-ఆధారిత సేవలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో ఉద్యోగాలను కల్పించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ‘కౌశలం’ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోంది....
ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన ట్రైనీ కానిస్టేబుళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక శుభవార్త అందించారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ప్రభుత్వం చెల్లించే స్టైఫండ్ను మూడు రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు...