తెలంగాణలో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పారు. వడ్డీ లేని రుణాల పంపిణీతో...
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. ప్రజలను కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చడానికి లక్ష్యంగా ‘సోలార్ మోడల్ విలేజ్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్రాజెక్టు ఖమ్మం...