ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వ్యవస్థలో ఒక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో నేటి నుంచి అధికారికంగా పాలన మొదలైంది. ఈ క్రమంలో పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్...
రాష్ట్ర అభివృద్ధిపై, పెండింగ్లో ఉన్న ప్రతిపాదనల విషయమై, విభజన చట్టానికి సంబంధించిన హామీలపై ఆయన విశ్లేషణాత్మకంగా ఎన్నో కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్రం నుంచి సమగ్ర సహకారం అందించాలని ఆయన బృందం కోరింది. ముఖ్యంగా కేంద్ర...