ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించిన పర్యావరణ, కాలుష్య నియంత్రణ సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, పరిశ్రమల వల్ల...
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్భవన్లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన...