తిరుపతి కొర్లగుంట మారుతీనగర్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక మహిళ తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించింది. దీనితో సోమశేఖర్ అనే వ్యక్తి ఆమె గొంతు కోసి, చంపేసాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య...
విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతం పది రూపాయల కోసం ప్రారంభమైన చిన్న గొడవ దారుణ హత్యగా మారడంతో ఒక్కసారిగా షాక్కు గురైంది. మద్యం కోసం డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు పెద్దాయనను కత్తితో పొడిచి హత్య...