తెలంగాణలోని మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట పంచాయతీ ఎన్నికల్లో ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్ధిగా సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిచిపట్టారు. విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలను వదులుకుని తన గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో...
ముఖ్యవార్త: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో నమోదు అయిన ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, అలా పూర్తికాకపోతే తదుపరి...