తెలంగాణ రాజకీయ వాతావరణం మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతున్న త్రిముఖ రాజకీయ పోరులోకి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అనూహ్యంగా...
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు మరోసారి వేడెక్కింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు వెళ్లిన ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించడంలో జాప్యం జరగడంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే కారణంగా...