తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల నుంచి వరుసగా భారీ విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ ట్రస్ట్లకు భక్తులు తమ శ్రద్ధాభక్తులతో విరాళాలు సమర్పిస్తున్నారు. కొందరు భక్తులు నగదు రూపంలో, మరికొందరు బంగారం, విలువైన...
ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమలను చేరుతుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి అనుగ్రహం కోసం వచ్చే భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ ఇప్పుడు ఆధునిక...